వార్తలకు తిరిగి వెళ్లండి
పూరీలో ఘనంగా జగన్నాథుడి స్నాన యాత్ర
అమరేష్ గౌడ్ Jun 29, 2026 6:23 AM అల్ ఇండియా 0 viewsabout 4 hours ago

ఒడిశాలోని పూరీలో జగన్నాథుడి పవిత్ర ‘దేవ స్నాన యాత్ర’ వైభవంగా ప్రారంభమైంది. లక్షలాది మంది భక్తుల సమక్షంలో వేద మంత్రోచ్ఛారణల నడుమ స్వామివారికి 108 పాత్రల పవిత్ర జలాలతో అభిషేకం చేశారు.
రథయాత్రకు ముందు జరిగే ఈ వేడుక తర్వాత, దేవతలు 15 రోజుల పాటు ఏకాంత (అనసర) కాలంలో ఉంటారు. జూలై 16న జరగనున్న రథయాత్రకు ముందు ‘నవయౌవన దర్శనం’లో స్వామివారు తిరిగి భక్తులకు దర్శనమిస్తారు.
Comments
Loading comments...