వార్తలకు తిరిగి వెళ్లండి
గుడ్ న్యూస్: జూలై 10న 'తల్లికి వందనం' నిధులు
రేఖ దేవి Jun 23, 2026 5:53 AM అమరావతి 0 viewsabout 2 hours ago

రాష్ట్ర కూటమి ప్రభుత్వం నేడు నిర్వహించనున్న కేబినెట్ సమావేశం అత్యంత కీలకంగా మారింది. 'తల్లికి వందనం' పథకం నిధులను జూలై 10న అర్హులైన తల్లుల ఖాతాల్లో జమ చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే రోజున మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేసింది.
అలాగే, సుదీర్ఘ చర్చల అనంతరం రుషికొండ భవనాల వినియోగంపై ఈ భేటీలో ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనుంది. విద్యా, అభివృద్ధి పరంగా ఈ నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Comments
Loading comments...