వార్తలకు తిరిగి వెళ్లండి
రాయలసీమలో బంగారు గనుల అన్వేషణ

కర్నూలు, చిత్తూరుతో పాటు శ్రీసత్యసాయి జిల్లా జౌకల, రామగిరి ప్రాంతాల్లో ప్రభుత్వం బంగారు నిక్షేపాలను గుర్తించింది. అన్వేషణను వేగవంతం చేస్తూ ఎన్పీకుంట మండలం జౌకలలో ఆరు బ్లాకుల్లో పరిశోధనలు చేపట్టారు.
ఈ ప్రక్రియ కోసం ఆరు ప్రైవేట్ ఏజెన్సీలను ప్రభుత్వం రంగంలోకి దించింది. ఖనిజ సంపదను వెలికితీసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది.
Comments
Loading comments...