Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ ఉత్సావాల్లో అపశుత్రి.. BJYM నాయకుడి మృతి

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 19, 2026 11:55 AM వనపర్తిGeneral
గణేశ్ ఉత్సావాల్లో అపశుత్రి.. BJYM నాయకుడి మృతి - Udayam
కల్వకుర్తి మండలం కేంద్రంలోని వినాయక ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురై BJYM మండల జనరల్ సెక్రటరీ జంపుల అరవింద్ (26) మృతి చెందారు. శుక్రవారం రాత్రి కురిసిన వర్షానికి గణేశ్ మండపం వద్ద కాషాయ జెండా విద్యుత్ తీగలకు తగిలింది. తీగలను తొలగించే క్రమంలో అరవింద్ తో పాటు మరో యువకుడికి విద్యుత్ షాక్ తగిలింది. ఆస్పత్రికి తరలిస్తుండగా అరవింద్ మృతి చెందారు.

Comments

G
Loading comments...