వార్తలకు తిరిగి వెళ్లండి

గండేపల్లి మండలం సూరంపాలెం పరిధిలోని రామేశ్వరంపేట మెట్టలో అసైన్డ్ భూముల్లో అక్రమ తవ్వకాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. 216.48 ఎకరాల భూమిలో అనుమతులు లేకుండా తవ్వకాలు సాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.
అక్రమ తవ్వకాలపై కొందరు ఎన్జీటీని ఆశ్రయించడంతో మైన్స్ అండ్ జియాలజీ, రెవెన్యూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. గ్రావెల్ తవ్వకాలు గుర్తించి ఏడు యంత్రాలను సీజ్ చేశారు.
Comments
Loading comments...

