వార్తలకు తిరిగి వెళ్లండి

ఇరాన్-అమెరికా శాంతి ఒప్పందంతో ముడి చమురు ధరలు తగ్గడం, రూపాయి బలపడటంతో దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. మదుపర్ల కొనుగోళ్లతో సెన్సెక్స్, నిఫ్టీలు ఉత్సాహంగా కదలాడాయి.
సెన్సెక్స్ 736 పాయింట్లు పెరిగి 76,264 వద్ద, నిఫ్టీ 231 పాయింట్ల లాభంతో 23,853 వద్ద స్థిరపడ్డాయి. పలు బ్యాంకింగ్, మిడ్ క్యాప్ షేర్లు మదుపర్లకు మంచి లాభాలను అందించాయి.
Comments
Loading comments...

