వార్తలకు తిరిగి వెళ్లండి
గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్: భారత అథ్లెట్ల హవా

గ్లాస్గోలో జరిగే 2026 కామన్వెల్త్ గేమ్స్లో గుల్వీర్ సింగ్, పరుల్ చౌదరి, విశాల్ టీకే, రాజేష్ రమేష్, సంతోష్ కుమార్ వంటి అగ్రశ్రేణి అథ్లెట్లు భారత్ తరఫున పతకాల రేసులో ముందున్నారు. వీరంతా ఇన్స్పైర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్ (IIS)లో శిక్షణ పొందారు.
రేసుల్లో జాతీయ రికార్డులు తిరగరాస్తున్న ఈ రన్నర్లు భారత్కు పతకాలు అందిస్తారని అభిమానులు ఆశిస్తున్నారు.
Comments
Loading comments...