వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్లోని బాలికల పాఠశాల, జూనియర్ కళాశాలలో షీ టీం ఆధ్వర్యంలో బాలికల భద్రత, సైబర్ నేరాలు, మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భరోసా కేంద్రం సేవలపై విద్యార్థినులకు వివరించారు. ఎస్పీ డా. పి. శబరీష్ ఆదేశాల మేరకు నిర్వహించిన కార్యక్రమంలో షీ టీం ఎస్ఐ సునంద, సైబర్ క్రైమ్ ఎస్ఐ కరుణాకర్తో పాటు సుమారు 600 మంది విద్యార్థినులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

