వార్తలకు తిరిగి వెళ్లండి

తలమడుగు మండలం రుయ్యాడికి చెందిన నాలుగేళ్ల బాలిక అపహరణ ఘటనను పోలీసులు కేవలం ఆరు గంటల్లో ఛేదించారు. సీసీ కెమెరాల ఆధారంగా బాలిక ఆచూకీ గుర్తించి సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు.
అపహరణ కేసులో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. బాలికను కాపాడిన పోలీసు బృందాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ అభినందించగా, తల్లిదండ్రులు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Loading comments...
