వార్తలకు తిరిగి వెళ్లండి
ఇ-20 పెట్రోల్పై అపవాదు వద్దు: గడ్కరీ

ఇ-20 పెట్రోల్ వల్ల వాహనాల సామర్థ్యం తగ్గుతుందనే విమర్శలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తోసిపుచ్చారు. దీనివల్ల సమస్య వచ్చిన ఒక్క కారునైనా చూపించాలని, ఇప్పటివరకు ఎలాంటి ఫిర్యాదులు రాలేదని స్పష్టం చేశారు.
ఇథనాల్ బ్లెండింగ్పై తప్పుడు ప్రచారం జరుగుతోందని, ఈ నిర్ణయం వల్ల ఇంధన దిగుమతి ఖర్చులు తగ్గడమే కాకుండా రైతులకు రూ.45 వేల కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని ఆయన తెలిపారు.
Comments
Loading comments...