Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాక్‌ బోర్డుపై గిల్లెస్పీ ఆరోపణలు

Follow Udayam on Google
Sai Sep 08, 2026 12:03 PM జాతీయంక్రీడలు
 పాక్‌ బోర్డుపై గిల్లెస్పీ ఆరోపణలు - Udayam
ఆఖిబ్‌ జావెద్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత తన పాత్రను పూర్తిగా తగ్గించారని పాక్‌ మాజీ కోచ్‌ జేసన్‌ గిల్లెస్పీ ఆరోపించాడు. తనను అవమానించి, నిర్ణయాల నుంచి దూరం చేశారని చెప్పాడు. ఈ అనుభవం తనను మానసికంగా ప్రభావితం చేసిందని తెలిపాడు. పీసీబీ తనకు ఇంకా వేల డాలర్లు చెల్లించాల్సి ఉందని, ఆఖిబ్‌ వ్యాఖ్యలు కొనసాగితే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించాడు.

Comments

G
Loading comments...