వార్తలకు తిరిగి వెళ్లండి

టీమిండియా సహాయక సిబ్బందిలో మార్పులు చోటుచేసుకున్నాయి. అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కటే, ఫీల్డింగ్ కోచ్ టీ. దిలీప్ల కాంట్రాక్టులను పొడిగించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.
గౌతమ్ గంభీర్ కోచింగ్ బృందంలో భాగమైన డష్కటే రెండేళ్లు సేవలందించారు. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో ఆయన తప్పుకుంటున్నట్లు సమాచారం.
Comments
Loading comments...
