వార్తలకు తిరిగి వెళ్లండి

అత్తామామల అత్యాశ, నిధి పేరిట చేసిన మోసం ఓ దంపతుల ప్రాణాలు బలిగొంది. పది లక్షల అప్పు తెచ్చి అత్తమామలకు ఇస్తే, నిధి దొరకకపోగా.. అప్పుల బాధ భరించలేక వడ్ల బాలసాయి, పద్మ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.
మృతుడు వదిలిన సూసైడ్ నోట్ను ఆధారంగా చేసుకుని, నిందితులు శాంతమ్మ, చంద్రయ్య మరియు వెంకటేష్లను పోలీసులు అరెస్టు చేశారు. 5 నెలల పసిబిడ్డను అనాథను చేసిన ఈ ఘటన జన్వాడలో విషాదం నింపింది.
Comments
Loading comments...

