వార్తలకు తిరిగి వెళ్లండి
శ్రీవారి భక్తులకు శుభవార్త: వయోవృద్ధులు, దివ్యాంగులకు ఉచిత దర్శనం
ప్రణీత రెడ్డి Jun 26, 2026 6:05 AM తిరుపతి 1 viewsabout 2 hours ago

తిరుమల శ్రీవారి దర్శనంపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజూ 1,000 మంది వయోవృద్ధులు, దివ్యాంగులకు ఉచిత దర్శనం కల్పించనున్నట్లు ప్రకటించింది. భక్తులు మూడు నెలల ముందే ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకోవాలి. దర్శనంతో పాటు ఉచిత లడ్డూ కూడా అందజేస్తారు.
మధ్యాహ్నం 3 గంటలకు ప్రత్యేక క్యూలైన్ ద్వారా దర్శనానికి అనుమతిస్తారు. సోషల్ మీడియా ప్రచారాలను, దళారులను నమ్మి మోసపోవద్దని టీటీడీ భక్తులను హెచ్చరించింది.
Comments
Loading comments...