వార్తలకు తిరిగి వెళ్లండి
మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి గృహ నిర్బంధం
భవ్య శ్రీ Jun 23, 2026 6:00 AM హైదరాబాద్ 1 viewsabout 2 hours ago

ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని పోలీసులు బంజారాహిల్స్లోని ఆయన నివాసంలో హౌస్ అరెస్టు చేశారు. యూరియా యాప్పై నిరసనగా రైతులు చేపట్టిన ధర్నాకు వెళ్లకుండా, ముందస్తు జాగ్రత్తగా ఆయనను పోలీసులు నిలువరించారు.
నిజామాబాద్లో జరగాల్సిన రైతు ఆందోళనలో పాల్గొనేందుకు ప్రశాంత్ రెడ్డి సిద్ధమవగా, పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. అధికార యంత్రాంగం ముందస్తు చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
Comments
Loading comments...