వార్తలకు తిరిగి వెళ్లండి
మాజీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అక్రమాస్తుల వెలుగు

నిజామాబాద్ మాజీ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డికి సంబంధించిన మరిన్ని అక్రమాస్తులను ఏసీబీ అధికారులు గుర్తించారు. బ్యాంక్ లాకర్లలో దాచిన సుమారు రూ. 1.82 కోట్ల విలువైన బంగారం, వెండిని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు.
గతంలో జరిగిన దాడుల్లో భారీగా అక్రమాస్తులు బయటపడటంతో మల్లారెడ్డిని ఇప్పటికే సస్పెండ్ చేశారు. తాజా సోదాల్లో వెలుగుచూసిన ఆస్తులను అధికారులు కోర్టులో డిపాజిట్ చేశారు.
Comments
Loading comments...