Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటికి పైగా ముంచిన కేటుగాడు

మానస శర్మ Jul 11, 2026 6:59 AM కడప 3 viewsabout 2 hours ago
కోటికి పైగా ముంచిన కేటుగాడు - Udayam Digital
రాజంపేటలో ప్రైవేటు బ్యాంకు ఉద్యోగి నాగేంద్ర, ఆయన భార్య విజయలక్ష్మి చిట్టీల పేరుతో మోసం చేసినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. 13 మంది బాధితుల నుంచి రూ.1.35 కోట్లు వసూలు చేసిన పత్రాల ఆధారంగా విచారణ ప్రారంభించారు. బాధితుల ఫిర్యాదుతో నిందితుల ఆస్తులు, ఆర్థిక లావాదేవీలపై పోలీసులు దృష్టి సారించారు. డీఎస్పీ నేతృత్వంలో విచారణ వేగవంతం చేశారు.

Comments

G
Loading comments...