వార్తలకు తిరిగి వెళ్లండి
గోదావరి వరదలపై మంత్రి తుమ్మల సమీక్ష
పవని రెడ్డి Jun 27, 2026 9:33 AM ఖమ్మం 4 viewsabout 1 hour ago

గోదావరి వరదల నేపథ్యంలో ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధికారులతో జరిగిన సమీక్షలో, విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. వరద ముప్పు ఉన్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి సూచించారు.
Comments
Loading comments...