వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి, ప్రాణహిత నదులు కాళేశ్వరం వద్ద ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో నదుల్లోకి భారీగా వరద నీరు చేరుతోంది. పుష్కర ఘాట్ల వద్ద నీటిమట్టం పెరిగింది.
మేడిగడ్డ బ్యారేజీకి 1,01,530 క్యూసెక్కుల వరద వస్తుండటంతో 85 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎన్డీఎస్ఏ సూచనల మేరకు అధికారులు చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...
