వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టులో వెస్టిండీస్ క్రికెటర్ జస్టిన్ గ్రీవ్స్ అరుదైన ఘనత సాధించారు. వరుసగా ఐదు మెయిడెన్ ఓవర్లలో ఐదు వికెట్లు తీసిన తొలి ఆటగాడిగా టెస్టు చరిత్రలో నిలిచారు.
11 ఓవర్లలో 6 మెయిడెన్లతో 27 పరుగులు ఇచ్చి 5 వికెట్లు పడగొట్టారు.
Comments
Loading comments...
