వార్తలకు తిరిగి వెళ్లండి

సమయానికి వర్షాలు లేకపోవడం, చేప పిల్లల పంపిణీలో జాప్యం కారణంగా మత్స్యకారులు తీవ్ర నష్టాల్లో ఉన్నారు. లక్ష్యం మేరకు చేప పిల్లలను వదలకపోవడంతో దిగుబడి తగ్గి, పెట్టుబడులు కూడా తిరిగి వస్తాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు.
చెరువుల్లో నాసిరకం చేపలు పెరిగి, సహజసిద్ధమైన చేపల ఉత్పత్తి కనుమరుగవుతోంది. ప్రభుత్వ ప్రణాళికలు సకాలంలో అమలు కాకపోవడంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోయి సతమతమవుతున్నారు.
Comments
Loading comments...

