Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వేటకు వెళ్లిన మత్స్యకారులు

మహేష్ కుమార్ Jul 05, 2026 12:37 AM అల్ ఇండియా 4 viewsabout 3 hours ago
వేటకు వెళ్లిన మత్స్యకారులు - Udayam Digital

Photo Gallery

వేటకు వెళ్లిన మత్స్యకారులు - main
వేటకు వెళ్లిన మత్స్యకారులు - gallery image
ఈ నెల 1న విశాఖ చేపలరేవు నుంచి బోటులో వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల సముద్రం అల్లకల్లోలంగా మారడంతో శనివారం సాయంత్రం కల్లా తీరానికి రావాల్సిన వారు రాకపోవడంతో ఆందోళన మొదలైంది. గల్లంతైన వారిలో భోగాపురం మండలం ముక్కాంకు చెందిన ఐదుగురు, భీమిలికి చెందిన ఇద్దరు ఉన్నారు. వారి ఫోన్లు పనిచేయకపోవడంతో కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతుండగా, ఈ విషయాన్ని మత్స్యశాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు జానకిరామ్‌ తెలిపారు.

Comments

G
Loading comments...