Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బిహార్‌లో మరో మౌంటెన్ మ్యాన్

రూప దేవి Jul 05, 2026 2:04 AM అల్ ఇండియా 0 viewsabout 3 hours ago
బిహార్‌లో మరో మౌంటెన్ మ్యాన్ - Udayam Digital
బిహార్‌లో దశరథ్ మాంఝీ స్ఫూర్తితో రామచంద్ర యాదవ్ అనే ట్రక్ డ్రైవర్ 23 ఏళ్లు శ్రమించి కొండను తొలిచి 15 అడుగుల రహదారిని నిర్మించారు. గయా జిల్లాలోని 25 గ్రామాల ప్రజల రవాణా కష్టాలను ఆయన తీర్చారు. ఈ క్రమంలో అటవీశాఖ ఆయనను జైలుకు పంపినా, విడుదలయ్యాక కూడా రామచంద్ర రోడ్డు మెరుగుపరిచే పనిని వీడకుండా కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...