వార్తలకు తిరిగి వెళ్లండి
బిహార్లో మరో మౌంటెన్ మ్యాన్

బిహార్లో దశరథ్ మాంఝీ స్ఫూర్తితో రామచంద్ర యాదవ్ అనే ట్రక్ డ్రైవర్ 23 ఏళ్లు శ్రమించి కొండను తొలిచి 15 అడుగుల రహదారిని నిర్మించారు. గయా జిల్లాలోని 25 గ్రామాల ప్రజల రవాణా కష్టాలను ఆయన తీర్చారు.
ఈ క్రమంలో అటవీశాఖ ఆయనను జైలుకు పంపినా, విడుదలయ్యాక కూడా రామచంద్ర రోడ్డు మెరుగుపరిచే పనిని వీడకుండా కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...