Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లక్నోలో తొలి 'మిలిటరీ మెడిసిన్' విభాగం ప్రారంభం

Follow Udayam Digital on Google
ధనుష్ రెడ్డి Jul 30, 2026 11:48 AM అల్ ఇండియా జాతీయ
లక్నోలో తొలి 'మిలిటరీ మెడిసిన్' విభాగం ప్రారంభం - Udayam Digital
లక్నోలోని కమాండ్ హాస్పిటల్‌లో దేశంలోనే మొదటి ప్రత్యేక 'మిలిటరీ మెడిసిన్' విభాగాన్ని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వర్చువల్‌గా ప్రారంభించారు. యుద్ధ రంగంలో సైనికులకు అవసరమైన తక్షణ వైద్య సేవలు, పరిశోధనలు, భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాన్ని ప్రపంచంలోనే అత్యుత్తమ యుద్ధ వైద్య పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దాలని రక్షణ మంత్రి పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...