Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం

అనురూప్ గౌడ్ Jul 23, 2026 3:15 PM అల్ ఇండియా about 2 hours ago
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు తొలి పతకం - Udayam Digital
2026 కామన్వెల్త్ గేమ్స్‌లో నేరుగా సెమీఫైనల్ చేరుకోవడం ద్వారా బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ భారత్‌కు తొలి పతకాన్ని ఖాయం చేసింది. ఆమె ప్రారంభోత్సవంలో దేశ పతాకధారిగా కూడా వ్యవహరించనుంది. 124 మంది అథ్లెట్లతో బరిలోకి దిగిన భారత బృందం లాన్ బౌల్స్ మ్యాచ్‌లతో తమ ప్రచారాన్ని ప్రారంభించింది. అయితే రింగ్‌లోకి దిగకుండానే లవ్లీనా పతకం ఖరారు చేయడం విశేషం.

Comments

G
Loading comments...