వార్తలకు తిరిగి వెళ్లండి
తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం

ప్రధాని మోదీ జులై 17న దేశంలోనే తొలి హైడ్రోజన్ రైలును ప్రారంభించనున్నారు. హర్యానాలోని జింద్-సోనిపత్ మధ్య 89 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు కేవలం రెండు గంటల్లోనే పూర్తి చేస్తుంది.
పర్యావరణహితమైన ఈ రైలు గంటకు 75 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తూ 12 స్టేషన్లలో ఆగుతుంది. ఇది కేవలం నీటి ఆవిరిని మాత్రమే విడుదల చేస్తుంది.
Comments
Loading comments...