Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మొదటి ప్రయత్నంలో డీపీఓగా ఎంపిక

Follow Udayam Digital on Google
నిహారిక రెడ్డి Jul 31, 2026 10:36 AM నిజామాబాద్తెలంగాణ
మొదటి ప్రయత్నంలో డీపీఓగా ఎంపిక - Udayam Digital
నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం కోస్లి గ్రామానికి చెందిన వినోద్ కుమార్ టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలో తొలి ప్రయత్నంలోనే జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ)గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆయన ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే గ్రూప్-1కు సిద్ధమయ్యారు. ప్రత్యేక కోచింగ్ లేకుండా స్వయంకృషితో ఈ విజయం సాధించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...