వార్తలకు తిరిగి వెళ్లండి

తుర్కపల్లి మండలంలో మృతిచెందిన జర్నలిస్టులు దుగ్యాల రవికుమార్, చంద్రం కుటుంబాలకు సర్పంచుల ఫోరం ఆర్థిక సాయం అందించింది. 30 గ్రామాల సర్పంచులు కలిసి రవికుమార్ కుటుంబానికి రూ.40 వేలు, చంద్రం కుటుంబానికి రూ.20 వేలు అందించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు, పీఏసీఎస్ చైర్మన్ ధనావత్ శంకర్ నాయక్, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చాడ భాస్కర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

