వార్తలకు తిరిగి వెళ్లండి

మెట్లైఫ్ స్టేడియంలో జరిగే 2026 ఫిఫా వరల్డ్కప్ ఫైనల్ మ్యాచ్ పిచ్ను ముక్కలుగా కోసి విక్రయించాలని ఫిఫా యాజమాన్యం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక్కో పిచ్ ముక్క ధరను దాదాపు 450 డాలర్లుగా (రూ.42,989) ఖరారు చేసింది.
ఈ చారిత్రాత్మక పిచ్ ముక్కలను కేవలం అమెరికా, యూరప్ దేశాల క్రీడాభిమానులకు మాత్రమే విక్రయించనుండటంపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Loading comments...

