వార్తలకు తిరిగి వెళ్లండి

మలక్పేటకు చెందిన 16 ఏళ్ల మహ్మద్ బదియుద్దీన్కు బంజారాహిల్స్ ఏఐఎన్యూ వైద్యులు డయాలసిస్ అవసరం లేకుండా మూత్రపిండ మార్పిడి విజయవంతంగా నిర్వహించారు. పుట్టుకతో ఉన్న మూత్రనాళ సమస్య కారణంగా అతడి కిడ్నీలు దెబ్బతిన్నాయి.
తండ్రి ఖాజా అసీముద్దీన్ మూత్రపిండాన్ని దానం చేయగా గత నెల 17న శస్త్రచికిత్స చేశారు. తదుపరి పరీక్షల్లో బాలుడు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు.
Comments
Loading comments...

