వార్తలకు తిరిగి వెళ్లండి
రైతుల సంక్షేమమే మా లక్ష్యం: సీఎం రేవంత్

30 నెలల్లో రూ. 1.75 లక్షల కోట్లు వెచ్చించి రైతులకు గౌరవం కల్పించామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత అన్నదాతలదేనని, కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో గత పాలనలపై చర్చకు సిద్ధమని ఆయన సవాల్ విసిరారు. భాజపా ఆటలు రాష్ట్రంలో సాగవని, రైతులకు మేలు చేసే పద్ధతుల్లో వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తామని సీఎం ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Comments
Loading comments...