వార్తలకు తిరిగి వెళ్లండి

వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు యూరియా, డీఏపీ, 20-20 ఎరువుల కొరతతో పాటు యాప్ బుకింగ్ సమస్యలు తీవ్రంగా మారాయి. కొన్ని చోట్ల ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
పీఏసీఎస్ కేంద్రాల్లో రవాణా ఛార్జీలు కూడా రైతులపై అదనపు భారం మోపుతున్నాయి. అధిక ధరలకు విక్రయిస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని, యూరియా యాప్ సమస్యలను సమీక్షిస్తామని జిల్లా అధికారులు తెలిపారు.
Comments
Loading comments...
