Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఎరువుల కోసం రైతుల ఇబ్బందులు

Follow Udayam Digital on Google
విఘ్నేష్ రెడ్డి Jul 30, 2026 10:40 AM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
ఎరువుల కోసం రైతుల ఇబ్బందులు - Udayam Digital
వర్షాభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులకు యూరియా, డీఏపీ, 20-20 ఎరువుల కొరతతో పాటు యాప్‌ బుకింగ్‌ సమస్యలు తీవ్రంగా మారాయి. కొన్ని చోట్ల ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పీఏసీఎస్‌ కేంద్రాల్లో రవాణా ఛార్జీలు కూడా రైతులపై అదనపు భారం మోపుతున్నాయి. అధిక ధరలకు విక్రయిస్తే విచారణ చేసి చర్యలు తీసుకుంటామని, యూరియా యాప్‌ సమస్యలను సమీక్షిస్తామని జిల్లా అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...