వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రముఖ నేపథ్య గాయని కె. జమునా రాణి (88) బెంగళూరులో కన్నుమూశారు. 1946లో 'త్యాగయ్య' చిత్రంతో ప్రస్థానం ప్రారంభించిన ఆమె, పలు భాషల్లో 6 వేలకు పైగా పాటలు ఆలపించారు.
తమిళనాడు ప్రభుత్వం ఆమెను అన్నాదురై పురస్కారం, కలైమామణి అవార్డులతో సత్కరించింది. ఆమె మృతిపట్ల సంగీత లోకం సంతాపం వ్యక్తం చేస్తోంది.
Comments
Loading comments...
