వార్తలకు తిరిగి వెళ్లండి
ఎక్సైజ్ అధికారి అరెస్ట్
వినయ్ కుమార్ Jun 24, 2026 9:48 AM నిజామాబాద్ 5 viewsabout 14 hours ago

నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కొమ్మూరి మల్లారెడ్డిపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించి ఆయన్ని అరెస్ట్ చేశారు. హైదరాబాద్, నిజామాబాద్లలో 11 చోట్ల సోదాలు చేయగా భారీగా అక్రమాస్తులు బయటపడ్డాయి.
డాక్యుమెంట్ల ప్రకారం వీటి విలువ రూ. 3 కోట్లు ఉన్నా, మార్కెట్ విలువ రూ. 50 కోట్లు దాటవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కేసు నమోదు చేసి నిందితుడిని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
Comments
Loading comments...