వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంజినీరింగ్ ప్రవేశాల చివరి విడత కౌన్సెలింగ్ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ విడతలో 22,972 సీట్లు అందుబాటులో ఉన్నాయని ఎప్సెట్ ప్రవేశాల కమిటీ కన్వీనర్ శ్రీదేవసేన తెలిపారు.
నేడు స్లాట్ బుకింగ్, ఆగస్టు 1న ధ్రువపత్రాల పరిశీలన, ఆగస్టు 1, 2 తేదీల్లో వెబ్ ఆప్షన్లు నిర్వహిస్తారు. ఆగస్టు 5న సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు.
Comments
Loading comments...
