వార్తలకు తిరిగి వెళ్లండి

జైపూర్లోని ఎలిఫెంట్ విలేజ్లో ప్రపంచ ఏనుగుల దినోత్సవం సందర్భంగా 21 ఏనుగులతో ప్రత్యేక ర్యాంప్వాక్ నిర్వహించారు. రూ.62 లక్షల విలువైన రాచరిక కాలం నాటి వెండి ఆభరణాలు ధరించిన ‘బాబు’ ఏనుగు ఈ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ ఆభరణాలను జైపూర్ మాజీ రాజకుటుంబం బాబు యజమాని షాహిద్ ఖాన్ కుటుంబానికి బహుమతిగా ఇచ్చినట్లు సమాచారం.
Comments
Loading comments...

