వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యుత్ శాఖతో సంబంధం లేని వ్యక్తులు విద్యుత్ ప్రమాదాల్లో మృతిచెందితే ఇచ్చే పరిహారాన్ని రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచుతూ టీజీఎస్పీడీసీఎల్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు తెలిపింది.
పరిహారంలో రూ.7.20 లక్షలను వారసుల పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసి, రూ.80 వేల నగదు అందజేస్తారు. పశువులు మృతిచెందిన సందర్భాల్లోనూ నిర్ణీత పరిహారం చెల్లించనున్నట్లు పేర్కొంది.
Comments
Loading comments...
