వార్తలకు తిరిగి వెళ్లండి

ఉపాధ్యాయుల నియామక పరీక్షల అక్రమాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంగళవారం ఉదయం రంగంలోకి దిగింది. తమిళనాడు వ్యాప్తంగా పలు కీలక నగరాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహిస్తూ సంచలనం సృష్టించింది.
మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద అధికారులు ఈ చర్యలు చేపట్టారు. చెన్నై, త్రిచి, కోయంబత్తూర్, మదురై నగరాల్లోని సుమారు 18 ప్రాంతాలలో ఈ సోదాలు కొనసాగుతున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.
Comments
Loading comments...

