వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని నాశిక్ జిల్లాలో గురువారం వేకువజామున 3.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది.
ఈ భూకంపం తెల్లవారుజామున 2:37 గంటలకు భూమికి 5 కిలోమీటర్ల లోతులో చోటుచేసుకుందని ఎక్స్ (X) వేదికగా ఎన్సీఎస్ వెల్లడించింది.
Comments
Loading comments...
