Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సబ్సిడీపై ఎస్సీ యువతకు ఈ-వాహనాల పథకం

Follow Udayam Digital on Google
శిరీష గౌడ్ Jul 30, 2026 8:14 AM హైదరాబాద్తెలంగాణ
సబ్సిడీపై ఎస్సీ యువతకు ఈ-వాహనాల పథకం - Udayam Digital
ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు సబ్సిడీపై ఎలక్ట్రిక్ వాహనాలను ప్రభుత్వం అందించనుంది. ₹1 లక్షలోపు టూ వీలర్లపై 90%, ₹4 లక్షల్లోపు త్రీ వీలర్లపై 70% సబ్సిడీతో పాటు బ్యాంకు రుణం మంజూరు చేయనుంది. 5,016 ద్విచక్ర, 2,508 త్రిచక్ర వాహనాలకు లక్ష వరకు దరఖాస్తులు వచ్చాయి. జనాభా ప్రాతిపదికన లబ్ధిదారులను ఎంపిక చేసి ఆగస్టు 15లోగా వాహనాలు పంపిణీ చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది.

Comments

G
Loading comments...