వార్తలకు తిరిగి వెళ్లండి
కోలూర్ రేషన్ షాపులో ఈ-కేవైసీ నమోదు ప్రారంభం

తానూర్ మండలంలోని కోలూర్ గ్రామ చౌకధరల దుకాణంలో కొత్త రేషన్ కార్డుదారులు, లబ్ధిదారుల కోసం ఈ-కేవైసీ ప్రక్రియను గ్రామ సర్పంచ్ మాధవరావు ఆదివారం ప్రారంభించారు.
అర్హులైన ప్రతి ఒక్కరూ విధిగా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీలర్ శంకర్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.
Comments
Loading comments...