వార్తలకు తిరిగి వెళ్లండి
డ్రగ్స్ రహిత తమిళనాడు: మారథాన్లో పాల్గొన్న సీఎం విజయ్
వినయ్ కుమార్ Jun 26, 2026 8:19 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago

అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా చెన్నైలో నిర్వహించిన మారథాన్లో సీఎం విజయ్ 6 కిలోమీటర్లు పరుగెత్తారు. డ్రగ్స్కు దూరంగా ఉంటూ, యువత ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా డ్రగ్స్ నిర్మూలనకు తన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు ప్రజల మద్దతు కోరారు. మాదకద్రవ్యాల దుష్ప్రభావాలపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ఇలాంటి అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...