వార్తలకు తిరిగి వెళ్లండి
వెనిజులాలో భూకంపం: రంగంలోకి భారత్
నవీన్ రెడ్డి Jun 26, 2026 9:27 AM అల్ ఇండియా 0 viewsabout 2 hours ago

భూకంపంతో చిక్కుల్లో పడిన వెనిజులాను ఆదుకునేందుకు భారత్ ‘ఆపరేషన్ అమిస్టాడ్’ ప్రారంభించింది. రెండు ఐఏఎఫ్ సి-17 విమానాల్లో భారత సైన్యానికి చెందిన ఫీల్డ్ హాస్పిటల్ యూనిట్ను కేంద్ర ప్రభుత్వం అక్కడికి తరలించింది.
దీనితో పాటు 35 టన్నుల అత్యవసర సహాయక సామాగ్రి, మందులు, రెండు భీష్మ క్యూబ్స్ వైద్య పరికరాలను పంపినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ వెల్లడించారు.
Comments
Loading comments...