వార్తలకు తిరిగి వెళ్లండి
గెలుపు పిలుపు
మానస శర్మ Jun 26, 2026 9:22 AM అల్ ఇండియా 1 viewsabout 2 hours ago

ఆహార కాలుష్యం (ఫుడ్ పాయిజనింగ్) బారిన పడి తీవ్ర అనారోగ్యానికి గురైన భారత స్టార్ షాట్పుటర్ తజిందర్పాల్ సింగ్ తూర్ అద్భుత పునరాగమనం చేశారు. రాంచీలో ఎదురైన ప్రతికూలతలను అధిగమిస్తూ, తన దృఢ సంకల్పంతో మైదానంలోకి దూసుకొచ్చారు.
లుధియానాలో జరిగిన ఇండియన్ అథ్లెటిక్స్ సిరీస్-9లో 20.72 మీటర్ల దూరం గుండును విసిరి సరికొత్త రికార్డు సృష్టించారు. తద్వారా 2026 కామన్వెల్త్ క్రీడల అర్హత ప్రమాణాలను సులువుగా దాటి తన సత్తా చాటారు.
Comments
Loading comments...