వార్తలకు తిరిగి వెళ్లండి
పీఎఫ్ పోర్టల్ మూడు రోజులు నిలిపివేత
వైష్ణవి శర్మ Jun 26, 2026 9:52 AM అల్ ఇండియా 0 viewsabout 1 hour ago

సాంకేతిక అప్గ్రేడ్ కోసం ఈపీఎఫ్ఓ తన పోర్టల్ను జూన్ 26 నుండి 28 వరకు నిలిపివేసింది. ఈ మూడు రోజులు ఆన్లైన్ సేవలు అందుబాటులో ఉండవు, సోమవారం నుండి కార్యకలాపాలు యథాతథంగా ప్రారంభమవుతాయి.
కొత్తగా ఏటీఎం, యూపీఐ విత్డ్రా సదుపాయాలను సంస్థ అందుబాటులోకి తీసుకురానుంది. ఇబ్బందులు ఎదురైతే వినియోగదారులు 14470 హెల్ప్లైన్ నెంబరును సంప్రదించాలని ఈపీఎఫ్ఓ సూచించింది.
Comments
Loading comments...