Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం

Follow Udayam on Google
అమరేష్ గౌడ్ Jun 24, 2026 11:13 AM సిద్దిపేటGeneral
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం - Udayam
డ్రగ్స్ రహిత భారత్ కోసం ప్రతి ఏటా ఒలింపిక్ డే నిర్వహిస్తున్నట్లు ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. సిద్దిపేటలో జరిగిన ఒలింపిక్ రన్‌లో పాల్గొని, క్రీడలు, యోగా ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ప్రధాని మోదీ క్రీడలను ప్రోత్సహిస్తున్నారని, తల్లిదండ్రులు పిల్లలను ఆటలకు పంపాలని సూచించారు. క్రీడా మైదానాలను సద్వినియోగం చేసుకోవాలని, దేశంలోని క్రీడాకారులను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని ఆయన విద్యార్థులకు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...