వార్తలకు తిరిగి వెళ్లండి
ఆర్మీ ఆఫీసర్లతో ద్రౌపది ముర్ము
రచన దేవి Jun 25, 2026 10:49 AM అల్ ఇండియా 10 viewsabout 19 hours ago

మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ ఆఫీసర్ ట్రైనీలు రాష్ట్రపతి భవన్లో ద్రౌపది ముర్మును కలిశారు. దేశ రక్షణలో మన సైనికుల సామర్థ్యాన్ని పెంచడంలో ఈ అధికారుల కృషి ఎంతో కీలకమని రాష్ట్రపతి ఈ సందర్భంగా కొనియాడారు.
వారి శ్రమ కేవలం దేశ భద్రతకే కాకుండా స్వచ్ఛమైన, హరిత మరియు స్థిరమైన భారతదేశ నిర్మాణానికి తోడ్పడాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...