వార్తలకు తిరిగి వెళ్లండి

ఖమ్మం జిల్లాలో జులైలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు కురిసినా సాగుకు అనుకూల పరిస్థితులు ఇంకా ఏర్పడలేదు.
జులైలో నమోదుకావాల్సిన 240.9 మి.మీ. వర్షానికి బదులుగా 89.9 మి.మీ. మాత్రమే కురిసింది. చెరువులు, జలాశయాల్లో నీటి నిల్వలు తక్కువగా ఉండటంతో వరి సాగుపై ప్రభావం పడుతోంది.
Comments
Loading comments...
