వార్తలకు తిరిగి వెళ్లండి

‘దృశ్యం’ ఫ్రాంచైజీలో నాల్గో భాగం ఉంటుందని నిర్మాత ఆంటోనీ పెరుంబవూర్ తెలిపారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, ‘దృశ్యం’ ప్రపంచం మరింత విస్తరిస్తుందని చెప్పారు.
‘దృశ్యం 3’లో మోహన్లాల్ మరోసారి జార్జ్ కుట్టి పాత్రలో నటించారు. నాల్గో భాగానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

