వార్తలకు తిరిగి వెళ్లండి
డాక్టర్ కొక్కొండ ప్రభు స్ఫూర్తిదాయక ప్రయాణం

మెదక్కు చెందిన 65 ఏళ్ల విశ్రాంత వ్యాయామ ఉపాధ్యాయుడు డాక్టర్ కొక్కొండ ప్రభు, అథ్లెటిక్స్లో సత్తా చాటుతున్నారు. తాజాగా జైపూర్లో జరిగిన జాతీయ స్థాయి మాస్టర్ అథ్లెటిక్స్ పోటీల్లో లాంగ్జంప్లో రజత పతకాన్ని సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచారు.
50 ఏళ్లుగా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్న ప్రభు, ఎంతోమంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చి, వారిని ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో క్రీడల అభివృద్ధికి ఆయన విశేష కృషి చేస్తున్నారు.
Comments
Loading comments...